
16
Dec
2020
అధిక్షేప శతక కర్తలలో ఆద్యులు కవిచౌడప్ప, వేమన, కూచిమంచి సోదరులు, అడిదము సూరకవి అనువారు ప్రముఖులు. చౌడప్ప ఆనాటి మండలేశ్వరుల, అధికారుల, ధనికుల అభిరుచినే ఆయుధముగా గ్రహించి, వారి పద్ధతి లోనే బూతులలో నీతులు చొప్పించినాడు. బూతులు కేవలం ఆశ్లీలోక్తులు కావు. వ్యంగ్య చమత్క్రుతులతో, కవితా సంపదతో, అధిక్షేపాత్మకమైన నీతిబోధనలతో పూర్ణములయినవి. ఆత..
16
Dec
2020
ఈ కాలంలో ఎవరైనా తెలుగువారితో కలుషితంలేని, కలగూరగంప కాని తెలుగులో అంటే, ఇంగ్లీషు, హిందీలాంటి పదాలు వాడకుండా మాట్లాడితే, స్వాతి, ఆంధ్రప్రభ తదితర పత్రికలలో అచ్చుగాని నవలల పేర్లు చెప్పినా మాకు అంతగా తెలుగురాదండీ, సాహిత్యం గురించి తెలియదండీ అనడం మామూలైపోయింది. ఇక విదేశాల్లో పెరుగుతున్న మా పిల్లలకి పెద్దమనుష్యులు, నర్తనశాలలాంటి పాత సి..