
పదం కాదది, ప్రపంచానికి మేలు కొలుపు. పాట కాదది, ప్రజ్వరిల్లే జీవక వేదం. లోకం బాధంతా తన బాధనుకుని, మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని మరో ప్రపంచానికి స్వాగతం పలికిన శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం, సాహితీ జగత్తుకే మణిహారం. తన అభ్యుదయ కవిత్వాల ద్వారా సమాజంలో కుళ్లుని తూర్పార బట్టిన శ్రీశ్రీ, ఎన్నో కమనీయమైన చిత్ర గీతాలను ..
గోదావరి, గోరింటాకు, గోంగూరా, గిరీశం, కచటతపలూ, గసడదవలూ, బారిష్టర్ పార్వతీశం, పదహారణాలూ, ఇవి అసలు, సిసలు తెలుగుదినుసులు, తెలుగుదనపు జెండాలు అన్నారు కీ.శే. ముళ్లపూడి వెంకటరమణగారు ఒకానొక సందర్భంలో! తెలుగుగడ్డ గురించి తలుచుకున్నప్పుడల్లా, తెలుగువారి గురించి ఎవరికైనా చెప్పాలన్నా, తెలుగు సాహిత్యంలో కొన్ని మరుపురాని పాత్రలు మన ముందు సాక్షా..
తెలుగులో తొలి ఆధునిక కథ లేదా వ్యవహారిక భాషలో తొలి తెలుగు కథానిక 'దిద్దుబాటు.' ఇది 'ఆంధ్ర భారతి' పత్రిక 1910, ఫిబ్రవరి సంచికలో ప్రచురితమయ్యింది. గురజాడ కంటే ముందే కథలు రాసినవారు మనకు లేకపోలేదు. ఆచంట సాంఖ్యాయన శర్మ రాసిన 'లలిత' (1902), 'విశాఖ' (1904), బండారు అచ్చమాంబ రాసిన 'స్త్రీ విద్య', 'ధన త్రయోదశి' (1902) కథలను తొలి తెలుగు కథలని వాదించిన వారు లేకపోలేరు. అయ..